Loading the player...


INFO:
భూగర్భజలాలు అడుగంటే విధంగా.. తూర్పు ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తెచ్చిపెట్టే విధంగా మంత్రి అనిల్ కుమార్ సర్వేపల్లి కాలువ పనులు చేయిస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి మండిపడ్డారు. కాలువ పనులను పరిశీలించిన ఆయన.. కాలువ అడుగుభాగాన బెడ్ కాంక్రీట్ ను ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతాయన్నారు
మంత్రి అనిల్‌పై మండిపడ్డ కోటంరెడ్డి - kotamreddy was angry with minister anil - Samayam Telugu